సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు(MSME) సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీ పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకం అందించే ఉద్దేశ్యంతో 2018-19, 2019-20 రెండు ఆర్థిక సంవత్సరాలకు అమలు చేసేలా ఈ పథకాన్ని 2018 నవంబర్ నెలలో ప్రభుత్వం ప్రకటించింది.
మొదట వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తించేది. ఆ తర్వాత 2020 మార్చి 3వ తేదీ నుండి సహకార బ్యాంకులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. వడ్డీ మాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరిన్ని మార్పులు చేసింది. 2021 మార్చి 31వ తేదీ వరకు ఈ పథకం గడువును ప్రభుత్వం పొడిగించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.

ఈ పథకం కవరేజీ అన్ని టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్కు వర్తిస్తుంది. రూ.1 కోటి వరకు లోన్ల పైన ఈ ప్రయోజనం ఉంటుంది. ఈ పథకానికి అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు సంవత్సరానికి రెండు శాతం వడ్డీ ఉపశమనం కలుగుతుంది. ఈ పథకం చెల్లుబాటును వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పొడిగించినట్లు తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications