సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు(MSME) సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీ పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకం అందించే ఉద్దేశ్యంతో 2018-19, 2019-20 రెండు ఆర్థిక సంవత్సరాలకు అమలు చేసేలా ఈ పథకాన్ని 2018 నవంబర్ నెలలో ప్రభుత్వం ప్రకటించింది.
మొదట వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తించేది. ఆ తర్వాత 2020 మార్చి 3వ తేదీ నుండి సహకార బ్యాంకులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. వడ్డీ మాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరిన్ని మార్పులు చేసింది. 2021 మార్చి 31వ తేదీ వరకు ఈ పథకం గడువును ప్రభుత్వం పొడిగించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.

ఈ పథకం కవరేజీ అన్ని టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్కు వర్తిస్తుంది. రూ.1 కోటి వరకు లోన్ల పైన ఈ ప్రయోజనం ఉంటుంది. ఈ పథకానికి అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు సంవత్సరానికి రెండు శాతం వడ్డీ ఉపశమనం కలుగుతుంది. ఈ పథకం చెల్లుబాటును వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పొడిగించినట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications