IRCTC గుడ్న్యూస్, ఆన్లైన్లో బస్సు బుకింగ్ కూడా... ఇలా చేయండి
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రయాణీకులకు గుడ్న్యూస్ చెప్పింది. ఆన్లైన్ బస్ బుకింగ్ సర్వీస్ను ప్రారంభించింది. ఈ సేవలు ఇప్పటికే జనవరి 29న దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు IRCTC శుక్రవారం వెల్లడించింది ఇప్పటి వరకు రైల్వే టిక్కెట్ బుకింగ్, విమానం, ఈ-కేటరింగ్ సర్వీసులకు పరిమితం కాగా ఇప్పుడు బస్సు ప్రయాణీకులకు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. బస్సు టిక్కెట్ బుకింగ్ కోసం http://bus.irctc.co.in. పేరుతో కొత్త ప్లాట్ ఫాంను అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 50,000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేటు బస్సు ఆపరేటర్లతోను ఒప్పందం కుదుర్చుకుంది.
టిక్కెట్ బుకింగ్ ఇలా..
-
IRCTC
అధికారిక
వెబ్
సైట్
http://bus.irctc.co.in.
లోకి
వెళ్లాలి.
-
IRCTC
లాగిన్
క్రెడెన్షియల్స్
ఉంటే
నేరుగా
బస్సు
టిక్కెట్లు
బుక్
చేసుకోవచ్చు.
లేదంటే
కొత్త
లాగిన్,
పాస్వర్డ్
అవసరం.
బస్సు
టిక్కెట్
బుకింగ్
సమయంలో
యూజర్
ఈ-మెయిల్
ఐడీ,
మొబైల్
నెంబర్
ఇవ్వాల్సి
ఉంటుంది.
-
పైన
సూచించిన
వెబ్
సైట్లోకి
వెళ్లాలి.
అందులోని
depart
fromలో
మీరు
ఎక్కడి
నుండి
బయలుదేరాలి
అనుకుంటున్నారో
వెల్లడించాలి.
-
ఆ
తర్వాత
ఎక్కడికి
వెళ్లాలనుకుంటున్నారనే
ప్రాంతం
పేరును
going
to
లో
పేర్కొనాలి.
-
ప్రయాణించే
తేదీ
లేదా
రోజు
లేదా
సమయం
వంటి
వాటిని
పేర్కొనాలి.
-
ఆ
తర్వాత
search
bus
పైన
క్లిక్
చేయాలి.
-
మీరు
వెళ్లగోరే
బస్సును,
సీటు
నెంబర్ను
ఎంటర్
చేయాలి.
-
డెబిట్
లేదా
క్రెడిట్
కార్డు
లేదా
ఈ-వ్యాలెట్
ద్వారా
పేమెంట్
చేయాలి.
-
మీకు
ఇష్టం
వచ్చిన
బస్సును,
ముందే,
సులభంగా
బుక్
చేసుకోవచ్చు.
-
ఒకేసారి
గరిష్టంగా
6గురు
ప్రయాణీకులకు
టిక్కెట్లు
బుక్
చేయవచ్చు.
-
కస్టమర్లు
తమ
పికప్,
డ్రాప్
పాయింట్స్,
సమయం
ఎంచుకోవచ్చు.
-
1800110139
టోల్
ఫ్రీ
నెంబర్కు
ఫోన్
చేసి
బుకింగ్కు
సంబంధించిన
సందేహాలను
నివృత్తి
చేసుకోవచ్చు.
-
ఏసీ
క్లాస్
టికెట్
పైన
రూ.20+జీఎస్టీ,
నాన్
ఏసీ
క్లాస్
టికెట్
పైన
రూ.10+జీఎస్టీ
ఛార్జీ
ఉంటుంది.
పేమెంట్
సేవల
సంస్థల
ఛార్జీల
భారం
కస్టమర్లదే.
-
ప్రతి
ప్రయాణీకుడికి
10
కిలోల
వరకు
ఒక
బ్యాగ్,
ల్యాప్టాప్
బ్యాగ్,
హ్యాండ్
బ్యాగ్
లేదా
5
కిలోల
బ్రీఫ్
కేస్
వంటి
వాటికి
అనుమతి
ఉంటుంది.