భారతీయులు ఎక్కువగా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఎందుకంటే పోస్టాఫీస్ హామీతో కూడిన రాబడి వస్తుంది. పోస్టాఫీస్ పథకాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడం ద్వారా మంచి రాబడిని పొందొచ్చు. 5.8 శాతం వడ్డీ అందిస్తోంది. రూ. 4,50,000 ప్రధాన మొత్తానికి పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ. 2,475 జమ చేయాలి.
రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తి కనిష్ఠంగా రూ.500 డిపాజిట్తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఒకే ఖాతాలో 4.50 లక్షలు. ఉమ్మడి ఖాతాలో 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత, మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లిస్తారు. ఒక వ్యక్తి తన పొదుపు ఖాతా నుంచి వడ్డీని తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్ ఆఫీస్లో పాస్ బుక్తో సూచించిన దరఖాస్తు ఫారమ్ను సమర్పించడం ద్వారా ఖాతా తెరవచ్చు.
మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు చనిపోతే, ఖాతా మూసివేయబడవచ్చు. నామినీ/చట్టపరమైన వారసులకు మొత్తం తిరిగి చెల్లిస్తారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications