భారతీయులు ఎక్కువగా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఎందుకంటే పోస్టాఫీస్ హామీతో కూడిన రాబడి వస్తుంది. పోస్టాఫీస్ పథకాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడం ద్వారా మంచి రాబడిని పొందొచ్చు. 5.8 శాతం వడ్డీ అందిస్తోంది. రూ. 4,50,000 ప్రధాన మొత్తానికి పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ. 2,475 జమ చేయాలి.
రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తి కనిష్ఠంగా రూ.500 డిపాజిట్తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఒకే ఖాతాలో 4.50 లక్షలు. ఉమ్మడి ఖాతాలో 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత, మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లిస్తారు. ఒక వ్యక్తి తన పొదుపు ఖాతా నుంచి వడ్డీని తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్ ఆఫీస్లో పాస్ బుక్తో సూచించిన దరఖాస్తు ఫారమ్ను సమర్పించడం ద్వారా ఖాతా తెరవచ్చు.
మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు చనిపోతే, ఖాతా మూసివేయబడవచ్చు. నామినీ/చట్టపరమైన వారసులకు మొత్తం తిరిగి చెల్లిస్తారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications