2020-21 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP) రూపంలో వచ్చే పెట్టుబడులు 4 శాతం తగ్గి రూ.96,000 కోట్లుగా నమోదయ్యాయి. కరోనా, లాక్ డౌన్, ఆదాయ అస్థిరత ప్రభావం సహా వివిధ కారణాలతో SIPలు తగ్గాయి. సగటున ప్రతీ నెలా రూ.8,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల ప్రభావం SIP పెట్టుబడులపై చూపించింది.
2019-20 ఏడాదిలో ఇన్వెస్టర్లు సిప్ రూపంలో వివిధ పథకాల్లోకి రూ.1,00,084 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. సిప్ ద్వారా వచ్చే పెట్టుబడుల పైన రిస్క్ తగ్గుతుంది. మార్కెట్లు గరిష్ట విలువల వద్ద, కనిష్ట విలువల వద్ద క్రమంగా పెట్టుబడులకు వీలు కల్పిస్తుంది. దీర్ఘకాలంలో రిస్క్ను అధిగమించి మెరుగైన రాబడులకు అందుకునే అవకాశం ఉంటుంది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.43,921 కోట్లు, 2017-18లో రూ.67,190 కోట్లు, 2018-19లో రూ.92,693 కోట్ల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు వచ్చాయి. వ్యాక్సినేషన్ విజయవంతం, అంచాలకు మించి ఆర్థిక పురోగతి, అధిక ఆదాయాలు సిప్ పెట్టుబడులపై రానున్న రోజుల్లో ప్రభావం చూపించే అవకాశాలుగా చెబుతున్నారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications