ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ కూడా 74 పైసలు బలహీనపడింది. దేశీయ మార్కెట్లు నిన్న భారీ లాభాల్లో ముగిశాయి. కానీ కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో నేడు (ఏప్రిల్ 8) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 30వేల దిగువకు చేరుకుంది. నిఫ్టీ 8,748 వద్ద ముగిసింది.
డాలర్ మారకంతో రూపాయి కూడా రోజు రోజుకు బలహీనపడుతోంది. ఈ రోజు 74 పైసలు బలహీనపడి రూ.76.37కి కూడా పడిపోయింది. ఈక్విటీ మార్కెట్ల ఊగిసలాట నేపథ్యంలో రూపాయిపై ప్రభావం పడింది. గత ముగింపు 75.63తో పోలిస్తే ఈ రోజు ఉదయం 18 పైసలు బలహీనపడి 75.81 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఓ సమయంలో 74 పైసలు నష్టపోయింది. 76.34 వద్ద సెటిల్ అయింది.

మంగళవారం డాలర్ మారకంతో 55 పైసలు బలపడి 75.63 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు ఏకంగా 70 పైసలకు పైగా నష్టపోయి రికార్డ్ కనిష్టానికి చేరుకుంది. రూపాయికి ఇది జీవనకాల కనిష్టం. కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్లు కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దేశీయ, అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. అయితే రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications