ముంబై: తమ కంపెనీ ఉద్యోగులకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రయివేటు ఆసుపత్రుల్లోను టీకా ధరను నిర్ణయించారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు వ్యాక్సీన్ను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు నీతా అంబానీ. ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సినేషన్ ఉచితం. పిల్లలు, తల్లిదండ్రులకు ఉంటుంది.
ఉద్యోగులు, వారి కుటుంబ సబ్యులకు కరోనా వ్యాక్సీన్ను ఉచితంగా అందజేస్తామని నీతా అంబానీ తెలిపారు. ఇందుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ పంపించారు.ఉద్యోగుల ఆరోగ్యం, సంతోషం తమకు ముఖ్యమన్నారు. కరోనా మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలన్నారు.

గత సంవత్సరం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో అందరికీ కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తామని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ ప్రకటించారు. ఆ మేరకు అధికారికంగా నీతా అంబానీ ఇప్పుడు ఉద్యోగులకు మెయిల్ సందేశం పంపించారు. కంపెనీ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications