ముంబై: తమ కంపెనీ ఉద్యోగులకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రయివేటు ఆసుపత్రుల్లోను టీకా ధరను నిర్ణయించారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు వ్యాక్సీన్ను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు నీతా అంబానీ. ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సినేషన్ ఉచితం. పిల్లలు, తల్లిదండ్రులకు ఉంటుంది.
ఉద్యోగులు, వారి కుటుంబ సబ్యులకు కరోనా వ్యాక్సీన్ను ఉచితంగా అందజేస్తామని నీతా అంబానీ తెలిపారు. ఇందుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ పంపించారు.ఉద్యోగుల ఆరోగ్యం, సంతోషం తమకు ముఖ్యమన్నారు. కరోనా మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలన్నారు.

గత సంవత్సరం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో అందరికీ కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తామని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ ప్రకటించారు. ఆ మేరకు అధికారికంగా నీతా అంబానీ ఇప్పుడు ఉద్యోగులకు మెయిల్ సందేశం పంపించారు. కంపెనీ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications