న్యూఢిల్లీ: పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. చాలాకాలంగా ఉన్న వారి కోరిక నెరవేరుతోంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా తీసుకునే వెసులుబాటు కలగనుంది. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తోంది. 2009లో రద్దు చేసిన ఈ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని EPFO నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో పెన్షన్ అడ్వాన్స్ తీసుకోవాలని కోరుకున్న 6,30,000 మంది లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం పదిహేనేళ్ల వరకు నెలవారీ పెన్షన్ మూడో వంతు కోత ద్వారా ఆ మొత్తాన్ని పెన్షన్దారులకు చెల్లిస్తారు. పదిహేనేళ్ల తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ అందుబాటులోకి వస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న ఈ విధానం ప్రయివేటు ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ జనవరి 1, 2020న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్ణయం అమలుపై నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications