భారత్ బంగారం దిగుమతులు 2021 క్యాలెండర్ ఏడాదిలో భారీగా పెరిగాయి. కరోనా కారణంగా 2020లో 430.11 టన్నులకు పడిపోయిన దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ మేరకు జెమ్స్ జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) గురువారం తెలిపింది. కరోనా ముందు 2019 క్యాలెండర్ ఏడాదితో పోల్చినా పసిడి దిగుమతులు 836.38 టన్నుల నుండి 27.66 శాతం పెరిగి, 1067.72 టన్నులకు చేరుకున్నాయి.
అత్యధికంగా స్విట్జర్లాండ్ నుండి 469.66 టన్నుల దిగుమతులు నమోదయ్యాయి. ఆ తర్వాత యూఏఈ నుండి 120.16 టన్నులు, సౌత్ ఆఫ్రికా నుండి 71.68 టన్నులు, గినియా నుండి 58.72 టన్నులు ఉన్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక పసిడి దిగుమతులు చేసుకునే దేశం భారత్. 2015లో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య నెలవారీ సగటు పసిడి దిగుమతులు 76.57 టన్నులుగా నమోదయ్యాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్లో డిస్కౌంట్కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications