వరుసగా మూడో రోజు ఊపందుకున్న అమ్మకాల కారణంగా మార్కెట్లు నెల రోజుల కనిష్టం వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 181 పాయింట్లు కోల్పోయి 32,760 వద్ద నిలిచింది.
వరుసగా మూడో రోజు ఊపందుకున్న అమ్మకాల కారణంగా మార్కెట్లు నెల రోజుల కనిష్టం వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 181 పాయింట్లు కోల్పోయి 32,760 వద్ద నిలిచింది. ఒక దశలో 225 పాయింట్ల వరకూ పతనమైంది. నిఫ్టీ సైతం 69 పాయింట్లు క్షీణించి 10,118 వద్ద స్థిరపడింది. తొలుత 10,100 దిగువన 10,094 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

ఈ రోజు ట్రేడింగ్లో బీఎస్ఈ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. హీరో మోటో కార్ప్(0.72%), ఐసీఐసీఐ బ్యాంక్(0.54%), టాటా పవర్ (0.37%), ఇన్ఫోసిస్ (0.26%) లాభపడిన వాటిలో ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో వేదాంత లిమిటెడ్(4.61%), సన్ ఫార్మా(4.01%), హిందాల్కో(3.45%), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-బీహెచ్ఈఎల్(3.02%), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(2.55%) వంటివి ముందున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications