వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.93 పెరిగింది!
వంట వండుకోవడానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను సైతం నెమ్మదిగా తెలియకుండానే పెంచుతున్నారు. బుధవార ఒక్క రోజు వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.4.50 మేర ప్రభుత్వం పెంచేసింది. జులై 2016 నుంచి నెల
వంట
వండుకోవడానికి
ఉపయోగించే
గ్యాస్
సిలిండర్
ధరను
సైతం
నెమ్మదిగా
తెలియకుండానే
పెంచుతున్నారు.
బుధవార
ఒక్క
రోజు
వంట
గ్యాస్
సిలిండర్
ధరను
రూ.4.50
మేర
ప్రభుత్వం
పెంచేసింది.
జులై
2016
నుంచి
నెలవారీ
సిలిండర్
ధరల
మార్పును
చూస్తే
ఇలా
ఎల్పీజీ
సిలిండర్
ధర
పెరగడం
19వ
సారి.
అదే
విధంగా
జెట్
ఇంధనం
లేదా
ఎయిర్
టర్బైన్
ఫ్యూయల్
ధర
సైతం
2%
పెరిగింది.
ఆగస్టు
నెల
తర్వాత
వీటి
ధరలను
నాలుగోసారి
బుధవారం
రోజున
పెంచారు.
ప్రభుత్వ
రంగ
చమురు
కంపెనీలు
ప్రకటించిన
వెబ్సైట్
సమాచారం
ఆధారంగా
ఈ
ధరల
పెరుగుదలను
అంచనా
వేస్తున్నారు.
అదే
విధంగా
నాన్
సబ్సిడీ
ఎల్పీజీ(గ్యాస్
సిలిండర్)
ధరను
మార్కెట్
ధరల
ఆధారంగా
రూ.93
పెంచగా
ప్రస్తుతం
దాని
ధర
రూ.742గా
పలుకుతోంది.
గత
రివిజన్లో
అక్టోబర్
1
రోజున
ఈ
సిలిండర్
ధరను
రూ.50
పెంచగా
రూ.649
వద్ద
ఉండింది.
14.2
కేజీల
సిలిండర్
ధరను
ఇప్పుడు
పెంచిన
రూ.4.50తో
కలుపుకుంటే
మార్కెట్
రేటు
రూ.495.69గా
పలుకుతోంది.
వచ్చే
ఏడాది
మార్చిలోపు
పూర్తిగా
సబ్సిడీలను
ఎత్తివేసే
నెపంతో
ప్రభుత్వ
రంగ
చమురు
కంపెనీలను
ప్రతి
నెలా
గ్యాస్
సిలిండర్
ధరలను
మార్చాలస్సిందిగా
ప్రభుత్వం
గత
ఏడాదే
కోరింది.
దాంతో
చమురు
కంపెనీలు
తమ
మీద,
ప్రభుత్వంపైన
ఉన్న
సబ్సిడీ
భారాన్ని
తొలగించుకునేందుకు
నెలా
నెలా
రేట్లను
మారుస్తున్నాయి.
ఈ విధంగా చమురు కంపెనీలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎల్పీజీ రేట్లు ఒక్కో సిలిండర్కు రూ.76.51 మేర పెరగ్గా, 14.2 కేజీల సిలిండర్ ధర జూన్,2016లో రూ.419.18 వద్ద ఉన్నది. ప్రతి కుటుంబం ఏడాదికి 12 సిలిండర్ల వరకూ సబ్సిడీకి అర్హత సాధిస్తారు. అయితే దీని వల్ల ప్రభుత్వంపై విపరీతమైన భారం పడుతోంది. ఏదైతే ప్రజలకు సబ్సిడీ ధరకు అందిస్తున్నారో ఈ మేరకు అవసరమైన వేల కోట్ల డబ్బును ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది.