ఎన్ఎస్ఈ సాంకేతిక లోపంపై నివేదిక కోరిన ఆర్థిక శాఖ
ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపం కారణంగా ట్రేడింగ్ అంతరాయానికి సంబంధించి నివేదిక పంపాల్సిందిగా సెబీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్దిసేపు ఎన్ఎస్ఈ ట్రేడింగ్ను నిలిపివేశార
ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపం కారణంగా ట్రేడింగ్ అంతరాయానికి సంబంధించి నివేదిక పంపాల్సిందిగా సెబీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్దిసేపు ఎన్ఎస్ఈ ట్రేడింగ్ను నిలిపివేశారు. అనంతరం సమస్యను పరిష్కరించడంతో ట్రేడింగ్ను పునరుద్ధరించారు. కేవలం సాంకేతికలోపం వల్లే ఇలా జరిగిందని, హ్యాకింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆర్థికమంత్రిత్వశాఖకు అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.

సెబీ నిరంతరాయంగా దీన్ని పర్యవేక్షిస్తోందని, ఆర్థిక శాఖకు సంబంధించి ఇది పెద్ద సమస్య అని, ఇలాంటివి మళ్లీ జరగవని ఆశిస్తున్నట్లు కొన్ని అధికార వర్గాల సమాచారం. సెబీ ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తామని దీని వ్యవహారాలను పర్యవేక్షించే ఒక అధికారి చెప్పారు. తాము ఎన్ఎస్ఈతో సంప్రదిస్తూనే ఉన్నామని, పరిస్థితులను సమీక్షిస్తున్నామని సెబీ ఒక ప్రకటలో తెలిపింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications