వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నేతృత్వంలోని పేటీఎం మనీ విభాగం అత్యాధునిక సేవలతో 66 లక్షల మంది వినియోగదారుల సంఖ్యకు చేరుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజీ సంస్థలలో ఒకటైన జెరోధాను అధిగమించింది. ఈ విజయంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. తొలిసారి వినియోగిస్తున్న వారే 70 శాతం ఇన్స్టాల్ చేసుకున్నారని తెలిపారు. అయితే 60 శాతం మంది వినియోగదారులు చిన్న పట్టణాలు, నగరాల నుండి తమ యాప్ను ఉపయోగిస్తున్నారన్నారు.
జెరోధా 3 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. ఇందులో 65 శాతం మంది ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు. ప్రస్తుతం పేటీఎం మనీ రూ.20 కోట్ల విలువైన డైరెక్ట్ మ్యుచువల్ ఫండ్స్ను విక్రయిస్తోంది. ఇది జాతీయ పెన్షన్ స్కీం (NPS), స్టాక్స్కు సంబంధించిన ఉత్పత్తిని కూడా విక్రయిస్తోంది.

లక్షలమంది సంపదను పెంచడానికి పేటీఎం మనీ కీలకచర్యలు తీసుకుందని పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ తెలిపారు. ప్రజల ఆదాయాల్ని పెంచే ఆత్మనిర్భర్ భారత్ విజయం సాధించడంలో పేటీఎం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇటీవలే స్టాక్ బ్రోకరేజ్ రంగంలోకి పేటీఎం ప్రవేశించింది. ఇందుకు కావాల్సిన అనుమతులను సెబీ ద్వారా పొందింది.
More From GoodReturns

Gold bonds: బంగారంతో జాక్పాట్.. రూ. 1 లక్ష పెడితే రూ. 4 లక్షలు అయ్యాయి! రేపే ఆ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications