NSEలో బుధవారం (ఏప్రిల్ 24) ట్రేడింగ్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్రేడింగ్ నిలిచిపోవడం ఆందోళన కలిగించింది. NSE ఎఫ్ అండ్ వోలో ఉదయం గం.11.40 నిమిషాల నుండి ట్రేడింగ్ నిలిచింది. దీంతో క్యాష్ మార్కెట్లోను NSE ట్రేడింగ్ ఆపేసింది. ట్రేడింగ్ నిలిచిపోవడంపై NSE స్పందించింది. ప్రస్తుతం సర్వర్ను రీస్టార్ట్ చేశామని, ట్రేడింగ్ ఎప్పుడు ప్రారంభించేది వెల్లడిస్తామని తెలిపింది.
అయితే సెన్సెక్స్ నార్మల్గానే కొనసాగింది. NSE 11 సెక్టార్ గెజ్ లైవ్ ప్రైస్ కోట్స్ అప్ డేట్ కావడం లేదు. ఇది రెండు సర్వీస్ ప్రొవైడర్లతో బహుళ టెలికం లింక్స్ ద్వారా పని చేస్తుంది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రెండు కూడా తమ లింక్స్లో సమస్యలు ఉన్నట్లు ధృవీకరించారని తెలుస్తోంది. ఇది ఎన్ఎస్ఈ సిస్టం పైన ప్రభావం చూపింది.

NSE ప్రైస్ అప్ డేట్ నిలిచిపోవడంతో అప్ డేట్ కోసం వేచి చూస్తున్న ట్రేడర్లు ఒక్కసారిగా షాకయ్యారు. NSEలో సాంకేతిక సమస్య తలెత్తి నిలిచిపోవడంపై నెటిజన్లు వివిధ రకాలుా కామెంట్స్ చేస్తున్నారు. బీఎస్ఈ అన్ని విభాగాలలో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతోంది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications