ముంబై: మే 2019 నుంచి నిఫ్టీ దాదాపు 10 శాతానికి పైగా నష్టపోయింది. అదే సమయంలో ఇండెక్స్ 12,000 పాయింట్ల మార్క్ కూడా దాటింది. వృద్ధి రేటు నెమ్మదించడం, విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు, ప్రపంచ మార్కెట్లో తీవ్ర అస్థిరతలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఆటో సేల్స్ సహా ఎన్నో మందగమనంతో కొనసాగుతున్నాయి. మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఎల్ఐసీ వంటి సంస్థను కూడా తాకింది.

భారం మోస్తున్న ఎల్ఐసీ
డిసెంబర్ నుంచి 80 శాతం ఎల్ఐసీ పోర్ట్పోలియోలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్గా కనిపిస్తోంది. కానీ ఎక్కువగా ప్రయోజనకరంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వరంగ సంస్థల బెయిలవుట్ కోసం ఇది స్టాక్స్ కొనుగోలు చేయవలసి వచ్చింది. గత ఏడాది హిందూస్తాన్ ఏరోనాటిక్స్ 70 శాతంతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా బెయిలవుట్ చేసింది.

సేవియర్..
ఒక ప్రభుత్వరంగ సంస్థ ఐపీవో పడిపోవడంతో పలు సందర్భాల్లో ఎల్ఐసీ సేవియర్గా మారింది. ఎన్పీఏలు నియంత్రణ లేని ఐడీబీఐ వంటి బ్యాంకును ఆదుకుంది. బ్యాంకింగ్ రంగంలో అత్యంత ఎక్కువ ఎన్పీఏలు కలిగి ఉన్నది ఐడీబీఐ. ఎల్ఐసీ, ప్రభుత్వం కలిపి ఐడీబీఐ బ్యాంకులోకి రూ.9,000 కోట్లు ఇన్ఫ్యూజ్ చేయాలని ఇటీవలే నిర్ణయించాయి.

స్టాక్స్ కొనుగోలు సమయంలో నిర్ణయాలు సరైనవిగా ఉండవచ్చు
వ్యాపార పరిస్థితులు చాలా వేగంగా మలుపు తిరుగుతున్నాయి. పలువురు తెలివైన ఇన్వెస్టర్లు ఎల్ఐసీని వదిలివేయవచ్చు. కొన్నేళ్ల క్రితం కాక్స్ అండ్ కింగ్స్ చాలా సంస్థాగత పెట్టుబడిదారులకు ఎంతో ఇష్టమైనవి. అలాగే ఎల్ఐసీని కూడా చాలామంది ఎంచుకుంటారు. ఎల్ఐసీ పోర్ట్పోలియో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. అయితే పెరుగుతున్న అప్పులు, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఎల్ఐసీ పోర్ట్ పోలియో నష్టాలకు కారణంగా భావిస్తున్నారు. స్టాక్స్ కొనుగోలు చేసే సమయంలో మన నిర్ణయాలు సరైనవిగానే ఉండవచ్చు.
కాక్స్ అండ్ కింగ్స్, ఎల్ఐసీ వలె చాలా మ్యుచువల్ ఫండ్స్ కూడా ఇలాగే చిక్కుకున్నాయి. ఎల్ఐసీ దెబ్బ ఆడాగ్ గ్రూప్ స్టాక్స్ కావొచ్చు. ఎల్ఐసీ ఇతర మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ లేదా డెబిట్లో చిక్కుకుంటాయి. ఇది ఆ గ్రూప్ స్టాక్స్ పైన పడుతుంది.

కొన్ని కంపెనీలపై ఆసక్తి
మ్యూచువల్ ఫండ్స్ సహా సంస్థాగత పెట్టుబడిదారులు ఇప్పుడు మంచి షేర్ల పైనే దృష్టి సారిస్తున్నారు. కాక్స్ అండ్ కింగ్స్ స్టాక్స్ అనుభవం చాలామందికి పాఠాలు నేర్పింది. ఎందుకంటే ఆ తర్వాత ఇది భారీగా నష్టపోయింది. చాలామంది సంస్థాగత పెట్టుబడిదారులు HDFC, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ వంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కు దాదాపు దూరంగా ఉంటున్నారు. కానీ గతంలోని నిర్ణయాల వల్ల ఇప్పుడు ఏమైనా జరిగితే తప్పించుకోలేరు. ప్రస్తుతం సంస్థాగత పెట్టుబడిదారులు గత తమ నిర్ణయాల భారాన్ని మోయవలసి ఉంది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications