కేబుల్ కస్టమర్లకు గుడ్న్యూస్: పే ఛానల్ ధర రూ.12కు మించకూడదు, కనెక్షన్ గరిష్ట ఫీజు రూ.160
టెలికం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) 2017 చట్టంలో చేసిన మార్పులు మార్చి 1, 2020 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ప్రకటించారు. మార్చి 1 ...