2021-22 వార్షిక తలసరి ఆదాయం రూ.1.5 లక్షలుగా ఉందని ఎన్ఎస్ఓ వెల్లడించింది. 2020-21లో నమోదైన రూ.1,26,855తో పోలిస్తే ఇది 18.3 శాతం ఎక్కువ. తలసరి ఆదాయం ఇప్పటికీ కరోనా ముందుస్...
తలసరి ఆదాయంలో సాంకేతికంగా భారత్ను సహచర బంగ్లాదేశ్ అధిగమించింది. నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2020-21 ఆర్థిక ఏడాదిలో 2,227 డాలర్లుగా నమోదయింది....