బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చా? 100 ఏళ్ల పసిడి చరిత్ర ఇదీ... న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 1.2 శాతం పెరిగి ఔన్స్ ధర $1,544కు చేరుకుంది. భారత్లో రూ.39 వేల పై చిలు...