ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి చివరి తేదీ జూన్ 30. ఈ లోగా ఈ రెండింటిని లింక్ చేయకుంటే పాన్ కార్డు పని చేయదు. అప్పుడు బ్యాంకు ఖాతా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇతర ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు పాన్-ఆధార్ లింక్ స్టేటస్ను చెక్ చేసుకోవాలి.
ఇప్పటికీ లింక్ చేసుకోనివారు వెంటనే చేసుకోవడం మంచిది. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం లేకపోతే TDS రెట్టింపు అవుతుంది. ఆధార ఉన్న బ్యాంకు ఖాతాలకు సాధారణంగా టీడీఎస్ 10 శాతం ఉంటుంది. KYC పూర్తి చేయకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయి. ఎందుకంటే కేవైసీకి పాన్ నెంబర్ తప్పనిసరి.

పని చేయని పాన్ కార్డు కారణంగా NSDL, CDDSL పెట్టుబడి రికార్డులను నిల్వ చేయలేనందున స్టేట్మెంట్ పొందడం కష్టంగా ఉంటుందని అంటున్నారు. పని చేయని పాన్కార్డు కారణంగా, రూ.50,000కు మించిన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే జరిమానా విధించవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications