ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాలను నమోదు చేశాయి. దీంతో వరుసగా ఐదో రోజు కూడా లాభాలు నమోదు చేసినట్లయింది. ప్రధానంగా కరోనా వ్యాక్సిన్పై ఆశలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడింది.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ సెన్సెక్స్ 511 పాయింట్లకు ఎగియగా, నిఫ్టీ కూడా మద్దతు స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ షేర్ల లాభాలు మార్కెట్లకు కలిసివచ్చాయి. సెన్సెక్స్ ముగింపు దశలో 11,150 పాయింట్ల వద్ద కొనసాగింది.

ఇక హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ లాభాలు నమోదు చేశాయి. విప్రో 2.64 శాతం, 3.52 శాతం ఎగిశాయి. జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్ కొంతమేర నష్టపోయాయి. 10 శాతం ఉద్యోగుల కోత ప్రకటనతో దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఆరంభంలో నష్టపోయినా.. తర్వాత కొద్దిగా పుంజుకుంది.
ఏప్రిల్-జూన్ కాలానికి బజాజ్ ఫైనాన్స్ లాభాలు 19 శాతం క్షీణించాయి. దీంతో షేరు 4 శాతం నష్టపోయింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిలపై సుప్రీంకోర్టు రిజర్వ్ ఆర్డర్ నేపథ్యంలో టెలికాం, స్టాక్స్ అమ్మకాలు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్ ఐడియా 8 శాతానికిపైగా, భారతీ ఎయిర్ టెల్ ఒకశాతం మేర నష్టపోయాయి. కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కూడా లాభాలు నమోదు చేశాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కోవిడ్ తర్వాత రికార్డు స్థాయికి ఇండియా VIX.. భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు..

ఇరాన్ దాడుల తర్వాత దుబాయ్ తిరిగి సాధారణ స్థితికి.. నేడు మార్కెట్లు ఓపెన్.. తగ్గిన సంక్షోభం ప్రభావం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications