ఆటోమొబైల్ మేజర్ మారుతీ సుజుకీ రికార్డ్ సృష్టించింది. భారత్ మార్కెట్లో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాల్లో 2 కోట్లను దాటిన తొలి కంపెనీగా నిలిచింది. 37 ఏళ్లలో ఈ రికార్డ్ సాధించింది. డిసెంబర్ 1983లో తొలి కారును విక్రయించిన మారుతీ సుజుకీ ఇప్పుడు 2 కోట్ల ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించినట్లు శనివారం నాటి ప్రకటనలో తెలిపింది.
చారిత్రక మోడల్ మారుతి 800తో మొదలైన ఈ సంస్థ ప్రస్థానం ముందుకు సాగుతోంది. తొలి కోటి వాహనాల సేల్స్ను 29 ఏళ్లలో దాటిన మారుతీ సుజుకీ, మలి కోటి విక్రయాలను మాత్రం కేవలం 8 ఏళ్లలోనే సాధించడం గమనార్హం. ఇది ఎంతో ఆనందించదగినదని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ అన్నారు.

తమ సరఫరాదారులు, డీలర్లు, కొనుగోలుదారుల సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే సీఎన్జీ, స్మార్ట్ హైబ్రిడ్ శ్రేణిలో 8 BS6 వాహనాల్ని పరిచయం చేస్తామన్నారు. సుజుకీ మోటర్ కార్పొరేషన్ చిన్నతరహా విద్యుత్ ఆధారిత వాహనాలను తీసుకు వచ్చే ఆలోచన చేస్తోందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications