For Quick Alerts
For Daily Alerts
జీ గ్రూప్, ఎల్ అండ్ టీ ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు
|
మీడియా దిగ్గజం జీ గ్రూప్ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోమవారం సోమవారం సోదాలు నిర్వహించారు. పన్నుఎగవేత ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఐటీ శాఖ అధికారులు తమ కార్యాలయంలో సోదాలు నిర్వహించారని జీ గ్రూప్ తెలిపింది. ఐటీ అధికారులకు సహకారం అందించామని తెలిపింది.
జీ గ్రూప్తో పాటు లార్సన్ అంట్ టర్బో గ్రూప్ కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించి జీఎస్టీ అధికారుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి.
సమాచారం మేరకు ముంబైలోని జీ గ్రూప్కు చెందిన 15 కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. సాయంత్రం వరకు సోదాలు ఉంటాయని ఐటీ అధికారులు నేడు మధ్యాహ్నం తెలిపారు.
SBI యోనో యాప్తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..
Comments
English summary
జీ గ్రూప్, ఎల్ అండ్ టీ ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు | IT Department conducts searches at Zee Group offices
Story first published: Monday, January 4, 2021, 20:48 [IST]