జీ గ్రూప్, ఎల్ అండ్ టీ ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు
మీడియా దిగ్గజం జీ గ్రూప్ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోమవారం సోమవారం సోదాలు నిర్వహించారు. పన్నుఎగవేత ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఐటీ శాఖ అధికారులు తమ కార్యాలయంలో సోదాలు నిర్వహించారని జీ గ్రూప్ తెలిపింది. ఐటీ అధికారులకు సహకారం అందించామని తెలిపింది.
జీ గ్రూప్తో పాటు లార్సన్ అంట్ టర్బో గ్రూప్ కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించి జీఎస్టీ అధికారుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి.

సమాచారం మేరకు ముంబైలోని జీ గ్రూప్కు చెందిన 15 కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. సాయంత్రం వరకు సోదాలు ఉంటాయని ఐటీ అధికారులు నేడు మధ్యాహ్నం తెలిపారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications