దెబ్బకు దెబ్బ .. అమెరికా వస్తువులపై ట్యాక్స్ ... రేపటినుంచి అమలు
హైదరాబాద్ : పెద్దన్న అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. భారత్ ఎగుమతి చేసే వస్తువులపై ట్యాక్స్ వసూల్ చేయాలని అమెరికా నిర్ణయించింది. దాంతోపాటు ప్రాధాన్య వాణిజ్య హోదా నుంచి భారత్ను తొలగించిన నేపథ్యంలో తాము దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా పన్ను పోటు ఉంటుందని స్పష్టంచేసింది.
దెబ్బకు
దెబ్బ
..
స్టీల్,
అల్యూమినియం
అమెరికాకు
భారత్
ఎగుమతి
చేస్తోంది.
గతేడాది
మార్చి
నుంచి
వీటిపై
ట్యాక్స్
విధిస్తోంది
అమెరికా.
అయినప్పటికీ
భారత్
ఊరుకుంది.
జీఎస్పీ
కార్యక్రమం
నుంచి
కూడా
భారత్ను
అమెరికా
తొలగించింది.
దీంతో
ఇండియా
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
భారత్
దిగుమతి
అయ్యే
అమెరికా
వస్తువులపై
పన్ను
విధిస్తామని
స్పష్టంచేసింది.
29
ఉత్పత్తులపై
ఈ
నెల
16
నుంచి
ట్యాక్స్
వసూల్
చేస్తామని
తేల్చిచెప్పింది.
ఆ
ఉత్పత్తుల్లో
బాదం,
వాల్
నట్స్,
కాయ
తదితర
వస్తువులు
ఉన్నాయి.ఈ
వస్తువులపై
గతంలోనే
ట్యాక్స్
వసూల్
చేయాలని
భావించినా
వివిధ
కారణాల
వల్ల
వాయిదా
పడింది.
చివరకి
16వ
తేదీ
నుంచి
అమలు
చేస్తామని
ఖరాకండీగా
చెప్పింది.
సమాచారం
...
తాము
దిగుమతి
చేసే
వస్తువులపై
పన్న
విధింపునకు
సంబంధించి
ఇప్పటికే
అమెరికాకు
సమాచారం
అందించినట్టు
ప్రభుత్వ
వర్గాలు
తెలిపాయి.
భారత
కొత్త
నిర్ణయంతో
అమెరికాకు
పన్నుపోటు
తప్పలేదు.
దీంతో
అదనంగా
మన
దేశానికి
217
మిలియన్
డాలర్ల
ఆదాయం
సమకూరనుంది.