న్యూఢిల్లీ: ఏప్రిల్ 11వ తేదీన తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 7 దశల్లో జరగనున్న ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన రానున్నాయి. నేతలు నేరుగా ప్రచార రంగంలోకి దిగడంతో పాటు సోషల్ మీడియాను కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సోషల్ మీడియా పైన రాజకీయ పార్టీలు రూ.12వేల కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్నాయని అంచనా.
ఇందులో ఫేస్బుక్ది సింహభాగం. కేవలం ఫేస్బుక్ రూ.10వేల కోట్లు ఆర్జించనుందని, మిగతా సోషల్ మీడియా మొత్తం రూ.2వేల కోట్లు ఆర్జించనుందని అంచనా. వాట్సాప్లో దాదాపు 87 వేల గ్రూపులు రాజకీయ ప్రచారంలో పాలుపంచుకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్రూపులో 256 మందికి అవకాశముంటుంది. ఈ లెక్కన దాదాపు 2.2కోట్ల మంది వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నట్లు లెక్క. భారత్లో 2017 నాటికి వాట్సాప్కు దాదాపు 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు భారత్లో 43 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. 2016 చివరి నాటికి 28 నుంచి 30 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది 40 కోట్లు దాటింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications