దేశ ఆర్థిక వ్యవస్థ భేష్.. మోడీ దూరదృష్టితో సాధ్యమైంది : పీయూష్

ఢిల్లీ : లోక్‌స‌భ‌ ముందుకు బడ్జెట్ తీసుకొచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్. ప్రపంచంలో శరవేగంగా దూసుకెళుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదేనంటూ వ్యాఖ్యానించారు. 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ఐదేళ్లతో పోలిస్తే.. మన దేశం స్ఫూర్తిదాయకమైన, ఉత్తేజభరితమైన ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతోందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వాన దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు మంత్రి. నిర్వీర్యంగా మారిపోయిన ఎన్నో విధానాల్లో మార్పులు తెచ్చి స్పీడప్ చేసిన ఘనత మోడీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. సరికొత్త ఇండియాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. దేశ ప్రజల సుస్థిర ప్రగతి కోసం ముందడుగు వేశామని, దానికి కావాల్సిన పునాదులు కూడా వేశామని చెప్పుకొచ్చారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా జాతి ప్రతిష్ఠ మరింత ఇనుమడింపజేసేలా మోడీ కృషి చేస్తున్నారని వివరించారు.

indian finance system is very good, piyush goyal

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+