ఇంజిన్ లెస్, మేడిన్ ఇండియా: ట్రైయిన్ 18 పేరు.. వందే భారత్ ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్రెయిన్ 18కు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నామకరణం చేసింది. ఈ రైలును వందే భారత్ ఎక్స్ప్రెస్గా పేరు పెట్టింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ పేరును ప్రకటించారు.
ఢిల్లీ-వారణాసి మధ్య ఈ రైలు గంటకు 160కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. 16 కోచ్లు కలిగిన ఈ రైలును అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. పూర్తి ఎయిర్ కండిషన్డ్ సదుపాయం ఉంది. ఈ రైలు కాన్పూర్, అలహాబాద్లో ఆగుతుంది.

ఈ రైలుకు పేరు పెట్టాలని ప్రజల నుంచి కోరగా, ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ను తీసుకున్నామని పీయూష్ గోయల్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రజలకు ఇచ్చిన బహుమతి అన్నారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications