10 నెలల గరిష్టానికి బంగారం ధర
ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది.
ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్ ఇర్మా ప్రభావంతో శుక్రవారం పసిడి ధర పది నెలల గరిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. ఈ ఏడాదిలో ఇంతగా బంగారం ధర పెరగడం ఈరోజే. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరుకుంది.
అంతర్జాతీయ
పరిస్థితులు,
స్థానిక
ఆభరణాల
తయారీదారుల
నుంచి
కొనుగోళ్లు
ఊపందుకోవడంతో
బంగారం
ధర
పెరిగినట్లు
బులియన్
మార్కెట్
వర్గాలు
వెల్లడించాయి.
పసిడి
బాటలోనే
వెండి
కూడా
పయనించింది.
కిలో
వెండి
రూ.42వేలకు
చేరింది.
పారిశ్రామిక
వర్గాలు,
నాణేల
తయారీదారుల
నుంచి
డిమాండ్
పెరగడంతో
వెండి
ధర
పెరిగినట్లు
మార్కెట్
వర్గాలు
వెల్లడించాయి.
దేశ
రాజధాని
ఢిల్లీలో
99.9%,
99.5%
స్వచ్చత
గల
10
గ్రాములు
బంగారం
ధర
రూ.31,500;
31,200గా
పలుకుతోంది.
2016
నవంబరు
తర్వాత
పసిడి
ధర
ఈ
స్థాయికి
చేరడమ
మళ్లీ
ఇప్పుడే.
డాలర్
విలువ
2015
కనిష్ఠానికి
పడిపోవడం
అంతర్జాతీయ
మార్కెట్కు
కలిసొచ్చిందని
బులియన్
ట్రేడర్లు
చెబుతున్నారు.
మరోవైపు
అంతర్జాతీయంగా
బంగారం
ధర
0.31శాతం
పెరగడంతో
ఔన్సు
1,352.80డాలర్లు
పలికింది.
2016
సెప్టెంబరు
తర్వాత
ఔన్సు
ధర
ఈ
స్థాయిలో
పెరగడం
ఇదే.