అర్ధరాత్రి వరకూ ఐటీ కార్యాలయాలు తెరిచే ఉంటాయ్
ఆదాయపు పన్ను రిటర్నుదారులకు శుభవార్త. శనివారం అర్ధరాత్రి వరకు ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు తెరిచే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శుక్రవారం స్పష్టం చేసింది.
ఆదాయపు పన్ను రిటర్నుదారులకు శుభవార్త. శనివారం అర్ధరాత్రి వరకు ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు తెరిచే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శుక్రవారం స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను వృద్ధులు, 5 లక్షల రూపాయల ఆదాయానికి దిగువన ఉన్నవారు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీని జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు పొడిగించినది తెలిసిందే. దీంతో అన్ని ఐటి శాఖ కార్యాలయాలు శనివారం అర్ధరాత్రి వరకు తెరిచే ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) విభాగం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications