ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు: జులై 31 గడువును పొడిగించేది లేదంట
రిటర్నుల ఫైలింగ్కు గడువును పెంచబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపు దార్లు పని పూర్తిచేయాలని సీబీడీటీ చెప్పింది.
2016-17 ఆర్థిక సంవత్సరం ముగియవస్తోంది. జులై 31 లోపు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలని అందరికీ తెలుసు. ఇప్పటివరకూ రిటర్నులు దాఖలు చేయని వారు ఇంకా ఉన్నారు. అయితే వారందరికీ ఏదో మూల ఆశ ఉండటంతో ప్రభుత్వం గడువును పెంచొచ్చని ఆధారం లేని వార్తలను ప్రసారం చేస్తున్నారు. కానీ రిటర్నుల ఫైలింగ్కు గడువును పెంచబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపు దార్లు పని పూర్తిచేయాలని సీబీడీటీ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ _ 10 ముఖ్య విషయాలు

ఇదివరకే పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొంత తీర్చేందుకు ఆదాయపు పన్ను శాఖ ఆయాకార్ సేతు పేరతో మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. టెక్నాలజీతో చాలా సమస్యలు తగ్గించే దిశగా సీబీడీటీ ఈ దిశగా అడుగు వేసిందని వివరించింది. మళ్లీ ప్రత్యేకంగా ఏదో వ్యవస్థ, వ్యక్తి సాయం లేకుండా సమస్యలు ఆన్లైన్లో తీరేలా ఈ యాప్ పౌరులకు సాయపడుతుందని జైట్లీ ఈ యాప్ ప్రారంభం సందర్భంగా చెప్పారు.
More From GoodReturns

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Bengaluru: బెంగళూరులో 9-5 షెడ్యూల్ అంటే ఇదే.. సోషల్ మీడియాలో టెక్కీ షేర్ చేసిన రియాలిటీ!



Click it and Unblock the Notifications