న్యూఢిల్లీ: క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రత్యేక డిస్కోంట్ ఆఫర్ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపు ప్రయాణానికి గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్లకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జనవరి నుంచి జూన్ వరకు బుకింగ్ చేసుకునే టిక్కెట్లపై కస్టమర్లు ఈ అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్ ఏషియా గ్రూపునకు చెందిన ఎయిర్ ఏషియా బెర్హద్, థాయ్ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్లలో కౌలాలంపూర్-బ్యాంకాక్కు రూ. 2,999 నుంచి టికెట్ను ఆఫర్ చేస్తోంది.

అయితే ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. తాజాగా ఇటీవలే గో ఎయిర్ కూడా జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30, 2016 మధ్య కాలానికి ఒకవైపు ప్రయాణానికి రూ. 691గా టికెట్ ధరను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications