నగరాల్లో గోబర్-ధన్ ప్లాంట్లు: రెండేళ్లల్లో 75 చోట్ల: మోడీ ప్రకటన న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75 నగరాల్లో బయో-సీఎన్జీ ప్లాంట్లను నెలకొల్పుతామని, ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు...