సంస్కరణలు లేకుండా సాగితే, భారత్ చాలా నెమ్మదిగా సొంతకాళ్లపై నిలబడే దిశగా వెళ్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అవసరమైన సంస్కరణలను అమలు చేయకపోతే ఆర్థికవృద్ధి వేగం మందగిస్తుందన్నారు. సరైన సంస్కరణలతో, భారత్ వృద్ధి వేగం పెరుగుతుందని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. దేశంలో ఎప్పుడు రాజకీయ గందరగోళం, అంతర్గత తగాదాల మధ్య నెమ్మదిగా వృద్ధి చెందవచ్చునని చెప్పారు.
సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఆ సంస్కరణలను ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఉందని, అయితే దురదృష్టవశాత్తు సంస్కరణల కోసం విస్తృత ఏకాభిప్రాయ కొరత కారణంగా వ్యతిరేకత వస్తోందని, దీంతో ఆ సంస్కరణలు నిలబడలేని పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

నవంబర్ 19న మూడు వ్యవసాయ చట్టాలపై భారీ నిరసనల అనంతరం ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించటిన విషయం తెలిసిందే. అలాగే, బ్యాంకు ప్రయివేటీకరణకు సంబంధించిన ఇటీవలి నివేదికలను రాజన్ ప్రస్తావించారు. ఇది సహేతుకంగా ఉంటే, ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్తుందని, లేదంటే వెనక్కి నెడుతుందన్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications