చాలా మంది మధ్యతరగతి ప్రజలు పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెడుతుంటారు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు కాబట్టి
పెట్టుబడి పెడుతుంటారు. పోస్టాఫీస్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సీనియర్ సిటిజన్, సుకన్య సమృద్ధి ప్రజాధారణ పొందాయి. కేంద్ర ప్రభుత్వం 2021-22 మూడవ త్రైమాసికానికి పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కొన్ని పోస్టాఫీసు పొదుపు పథకాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి.

సుకన్య సమృద్ధి యోజ
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వార్షిక వడ్డీ రేటు వరుసగా 7.1 శాతం, 6.8 శాతంగా కొనసాగుతుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు 7.6 శాతం వడ్డీ అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కు వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ పథకంపై త్రైమాసికానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.

పోస్టాఫీస్ కు అకౌంట్ కు కావాల్సిన పత్రాలు
*KYC ఫారం
*పాన్ కార్డ్
*ఆధార్ కార్డు
*వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత
*ఓటరు గుర్తింపు కార్డు
*పుట్టిన తేదీ రుజువు

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
*సమీపంలోని పోస్టాఫీసు శాఖకు వెళ్లండి.
*ఖాతాను తెరవడానికి ఫారమ్ను పొందండి. ఫారమ్లను ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అధికారిక పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
*అవసరమైన వివరాలతో ఫారమ్ను పూరించండి మరియు దానిని KYC ప్రూఫ్తో పాటు సమర్పించండి. మీరు అవసరమైన ఇతర పత్రాలను కూడా ఇవ్వాలి.
*మీరు ఎంచుకున్న పథకం మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications