కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కార్పోరేట్ కంపెనీలు కరోనాపై పోరుకు వందలు, వేలకోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. అదే సమయంలో సంస్థ మనుగడ కోసం ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఈ కాలంలో వేతనాలు నిలిపివేశాయి.
కరోనా వ్యాప్తి వల్ల తలెత్తిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఒక రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ నిర్ణయించారు. అంతేకాదు, ఈ బ్యాంకు నాయకత్వ బృంద సభ్యులు కూడా తమ వేతనాల్లో 15 శాతం కోత విధించుకోవాలని తీర్మానించారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉదయ్ కొటక్ రూ.27 లక్షల కనీస వేతనాన్ని అందుకున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థతో పాటు బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు టాప్ అధికారులు తమ వేతనాలు తగ్గించుకున్నారు. ఉదయ్ కోటక్తోపాటు కోటక్ మహీంద్రా బ్యాంకు కరోనా వైరస్ పైన పోరుకు కేంద్ర ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి పీఎం కేర్స్ ఫండ్కు 60 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications