E Commerce: అదిరిపోయిన పండుగ సీజన్ సేల్.. భారీగా అమ్ముడుపోయిన మొబైల్స్..
దసరా పండుగకు ఈ కామర్స్ సేల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో భారీగా అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు దాదాపు రూ.40,000 కోట్ల విలువైన వస్తువులు, బట్టలు విక్రయాలు నమోదు చేశాయని రెడ్సీర్ స్ట్రాటెజీ కన్సల్టింగ్ నివేదిక అంచనా వేసింది. ఇ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్ సేల్-1 గతేడాది కంటే ఎక్కువని పేర్కొంది. ఈ మొత్తం సుమారు 27 శాతం అధికమని వివరించింది.
41
శాతం
ప్రధానంగా
ఈ
సేల్
లో
ఫోన్ల
విక్రయాలు
ఎక్కువగా
జరిగిందని
తెలిపింది.
స్థూల
మర్కండైజ్
విలువ
(జీఎంవీ)లో
మొబైల్
ఫోన్ల
విభాగం
వాటా
41
శాతం
ఉందని
చెప్పింది.
అంటే
గంటకు
56,000
మొబైల్స్
అమ్మకాలు
జరిగాయని
అంచనా
వేసింది.
సెల్ఫోన్ల
అమ్మకాలు
7
రెట్లు
పెరిగాయని
వివరించింది.
ఎలక్ట్రానిక్
గృహోపకరణాల
విక్రయాలు
5
రెట్లు,
ఇతర
విభాగాల
అమ్మకాలు
2
రెట్లు
పెరిగినట్లు
తెలిపింది.
డిస్కౌంట్లు,
పండుగ
ఫ్యాషన్
ఉత్పత్తుల
విభాగం
వాటా
మొత్తం
జీఎంవీలో
20
శాతంగా
ఉందని
పేర్కొంది.
ఏడాది
క్రితంతో
పోలిస్తే
ఈ
విభాగ
అమ్మకాలు
48
శాతం
పెరిగినట్లు
రెడ్సీర్
స్ట్రాటెజీ
కన్సల్టెంట్స్
అసోసియేట్
పార్ట్నర్
సంజయ్
కొఠారి
చెప్పారు.
విక్రయాలు
ఎక్కువగా
జరగడానికి
పండుగతోపాటు
డిస్కౌంట్లు
కారణమని
రెడ్సీర్
స్ట్రాటెజీ
కన్సల్టింగ్
నివేదిక
పేర్కొంది.