స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 460 పాయింట్లకు పైగా పడిపోయి 61,199 వద్ద కొనసాగుతుండగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 144 పాయింట్లు నష్టపోయి 18,165 వద్ద్ ట్రేడవుతుంది. భవిష్యత్తులో యుఎస్ లో వడ్డి రేట్ పెంపు ఉంటుందన్న భయంతో పెట్టుబడిదారులు వెనక్కు తగ్గుతున్నరాు.

చైనా
చైనా కోవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తుందనే ఆందోళన కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. మిగతా దేశాల మార్కెట్లు కూడా ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. బెంచ్మార్క్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 3 శాతానికి పైగా పడిపోయింది.ఆసియా గంటలలో క్షీణించింది. US ఫ్యూచర్స్ క్షీణించాయి. చైనాలో ఆరు నెలల తర్వాత మళ్లీ కోవిడ్-సంబంధిత మరణం నమోదు అయింది.

పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు
దీంతో చైనాలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేశారు. బీజింగ్కు దగ్గరగా ఉన్న నగరంలో పౌరులు ఐదు రోజులు ఇంట్లో ఉండాలని సూచించారు. చైనాలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు, మరణాలు, తాజా కేసులు ప్రభుత్వానికి సవాలుగా ఉన్నాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లోని వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ స్టీవ్ బ్రైస్ బ్లూమ్బెర్గ్తో చెప్పారు.

30 ఇండెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో యాక్సిస్, మారుతీ, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ స్వల్ప లాభాల్లో ఉండగా.. మిగిన స్టాక్స్ అన్ని నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..



Click it and Unblock the Notifications