స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ఉదయం 9 గంటల 24 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 158 పాయింట్లు తగ్గి 72,549 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 22,062 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్ర బ్యాంక్, అల్ట్రాటేక్ సిమెంట్, టైటాన్, ఎల్ అండ్ టీ, హెచ్ డీఎఫ్సీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్సా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
ఐటీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐఎన్, హెచ్ సీఎల్ టెక్, టాటా మోటర్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎంఅండ్ఎం, మారుతి నష్టాల్లో ట్రేడవుతోంది.నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎల్టిఐఎండ్ట్రీ, ఒఎన్జిసిలు లాభాల్లో కొనసాగుతోన్నాయి.

కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, హెచ్డిఎఫ్సి లైఫ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫిబ్రవరిలో దేశ గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించే కీలకమైన ఖనిజాల వేలంలో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా మూడు బ్లాకులకు వేలం వేయనుందని ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పిఎం ప్రసాద్ సోమవారం తెలిపారు.
మ్యూచువల్ ఫండ్స్ (MF) జనవరిలో ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్ల్లో పెట్టుబడులు కొసాగించాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో MF హోల్డింగ్లు జనవరిలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 7.58 శాతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది ఏడాది క్రితం 5.72 శాతంగా ఉంది. జనవరిలో PSU స్టాక్లలో 41 మ్యూచువల్ ఫండ్స్లో 769 కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ.11 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1,800 పాయింట్లు డౌన్

వార్ దెబ్బకు కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!



Click it and Unblock the Notifications