శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు 43నిమిషాలకు 346 పాయింట్ల పెరిగి 74,957 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 22,764 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, యాక్సెస్ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టీసీఎస్, ఎస్బీఐఎన్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్ సీఎల్ టెక్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఏసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, చెక్ మహీంద్రా, మారుతీ, ఎల్అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో స్టాక్ మార్కెట్ లో గ్రీన్ ట్రేడవుతోన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన రెండు డిజిటల్ లెండింగ్ ప్రొడక్ట్స్ - 'eCOM' ఆన్లైన్ 'ఇన్స్టా EMI కార్డ్'పై ఆంక్షలను ఎత్తివేయడంపై బ్రోకరేజీలు తమ బుల్లిష్ వైఖరిని నిలుపుకున్న తర్వాత మే 3న బజాజ్ ఫైనాన్స్ 7.5 శాతం పెరిగి రూ. 7,400కి చేరుకుంది.

విచారణలో భాగంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి అదానీ కంపెనీకి రెండు షోకాజ్ నోటీసులు అందాయి.మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో, లిస్టింగ్ అగ్రిమెంట్ మరియు LODR (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) నిబంధనలకు సంబంధించిన నిబంధనలను పాటించడం లేదని ఆరోపిస్తూ సెబీ నుండి కంపెనీకి నోటీసులు అందాయని అదానీ ఎంటర్ప్రైజెస్ తన క్యూ4 ఆదాయాల విడుదలలో పేర్కొంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..



Click it and Unblock the Notifications