బుధవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9 గంటల 33 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్లు పెరిగి 58,230 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు వృద్ధి చెంది 17,145 వద్ద ట్రేడవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సీఎల్ టెక్ , ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్, టీసీఎస్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎస్బీఐఎన్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ లాభాల్లో ట్రేడవుతన్నాయి.

యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఏసియన్ పేయింట్స్, ఐటీసీ, హెచ్ డీ ఎఫ్ సీ, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, పవరి గ్రిడ్ నష్టాల్లో కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ధర ప్రారంభ ట్రేడ్లో పడిపోయింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్లోని షేర్లను విక్రయించడం ద్వారా $1-1.3 బిలియన్లను సేకరించడానికి ప్రపంచ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications