భారత స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల 48 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల పెరిగి 57,928 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 17074 వద్ద ట్రేడవుతోంది. క్రెడిట్ సూయిస్ను రక్షించే ఒప్పందం, ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించే సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాల తర్వాత US స్టాక్లు సోమవారం పెరిగాయి.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 382.6 పాయింట్లు లేదా 1.2 శాతం పెరిగి 32,244.58 వద్దకు చేరుకుంది. S&P 500 34.93 పాయింట్లు లేదా 0.89 శాతం లాభపడి 3,951.57 వద్ద మరియు నాస్డాక్ కాంపోజిట్ 45.03 పాయింట్లు, లేదా 7.5.6 శాతం జోడించి 5.03 పాయింట్లకు చేరుకుంది.

సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, సన్ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఆసియా మార్కెట్లు
More From GoodReturns

Adani Total Gas: అదానీ గ్యాస్ సంచలనం! మార్కెట్ నష్టాల్లో ఉన్నా ఈ షేరు ఎందుకు పెరుగుతోంది?

LPG Shortage: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఆ 10 రంగాల షేర్లలో భారీ మార్పులు.. ఇన్వెస్టర్లు అలర్ట్!

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications