Paytm Share: ఐపీఓలో పేటీఎం షేర్లు వచ్చాయా.. అయితే నిండ మునిగినట్లే..!

భారతీయ ఇ-చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ $215 మిలియన్ల విలువైన షేర్లను విక్రయిస్తుందని వార్తలతో Paytm మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు భారీగా పడిపోయాయు. దాదాపు 10 శాతం పడిపోయాయి. రాయిటర్స్ కథనం ప్రకారం పేటీఎం ఒక్కో షేరుకు రూ. 555 నుంచి 601.45 పరిధిలో విక్రయించబోతున్నట్లు తెలిపింది. దీంతో పేటీఎం స్టాక్ రూ. 549 లకు పడిపోయంది.

లాకిన్ పిరియడ్
జూలై 26, 2022 తర్వాత Paytm స్టాక్‌లో ఇది కనిష్ట స్థాయి. సెప్టెంబర్ 30 నాటికి పేటీఎం కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. నవంబర్ 18, 2022, అంటే శుక్రవారంతో Paytm IPO యాంకర్ పెట్టుబడి దారులు లాకిన్ పిరియడ్ ముగుస్్తుంది. దీంతో పేటీఎం స్టాక్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. Paytm IPO గత సంవత్సరం నవంబర్ 2021 లో వచ్చింది.

 Shares of Paytm declined sharply on Thursday as the lock-in period ended for investors

నైకా
అప్పుడు కంపెనీ ఒక్కో షేరు ధర రూ.2150 చొప్పున ఐపీఓ జారీ చేసింది. కానీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయినప్పటి నుంచి, Paytm స్టాక్ క్షీణిస్తూనే ఉంది. రూ.2150 షేర్ ఇప్పుడు రూ.549 వద్ద ట్రేడవుతోంది. అంటే, ఈ షేరు IPO ధర కంటే 75 శాతం దిగువన ట్రేడవుతోంది. Paytm మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.35,469 కోట్లకు తగ్గింది. పేటీఎం స్టాక్ అంతకుముందు రూ.510 స్థాయికి పడిపోయింది. అటు నైకాలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ పిరియడ్ ముగియడంతో నైకా స్టాక్ లో తగ్గుదల కనిపిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+