కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కంపెనీల ఫలితాల ప్రకటనపై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను జూన్ మాసం చివరి వరకు ప్రకటించుకునే వెసులుబాటు కల్పించింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల విజ్ఞప్తి మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం, అలాగే చివరి త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లో కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాల్ని ప్రకటించాలి. సెబీ తాజా నిర్ణయం నేపథ్యంలో జూన్ చివరి వరకు ఫలితాలు ప్రకటించుకునే అవకాశం దక్కింది.

ఇదిలా ఉండగా మ్యూచువల్ ఫండ్స్ (MF)కు సంబంధించి సెబీ కొత్త నిర్ఱయం తీసుకున్నది. ఆయా పథకాల పెట్టుబడులు, వాటి పనితీరు, నష్ట భయం వివరాలను MFలు ఇన్వెస్టర్లకు ఎప్పటికపుడు ఈ-మెయిల్స్ ద్వారా వెల్లడించాలి. పనితీరుకు సంబంధించిన వివరాలు ఆయా బెంచ్మార్క్ల ప్రకారమే ఉండాలని పేర్కొంది. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications