అక్టోబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పుంజుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. గత నెలలో ప్యాసింజర్ 2,48,036 వాహనాలు అమ్ముడుపోగా గత ఏడాది ఇదే సీజన్లో 2,23,498 ప్యాసింజర్ వెహికిల్స్ అమ్ముడుపోయాయి. బైక్స్ విక్రయాలు 5 శాతం పెరిగి 13,34,941కు చేరాయి. గత ఏడాది ఇవి 12,70,261 వద్ద ఉన్నాయి.
వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం 23 శాతం కుంగి 67,060కు పెరిగాయి. గత ఏడాది ఇవి 87,618గా ఉన్నాయి. ఆటో విక్రయాలు 4 శాతం పెరిగి 59,573కు చేరుకున్నాయి. అక్టోబర్ నెలలో రిటైల్ విక్రయాలు గణాంకాలు ఆటోమొబైల్ పరిశ్రమకు ఊరటను ఇచ్చాయి.

ఆటో పరిశ్రమ తీవ్ర మందగమనంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలకు తోడు సేల్స్ పుంజుకోవడం వంటివి అవసరమని, ఇది డీలర్లకు ఎంతో అవసరమని చెబుతున్నారు. పండుగ సీజన్ చాలా సానుకూలంగా ఉందని, బైక్స్ వాహన మార్కెట్ ప్రమాదం నుంచి బయటపడిందని ఎఫ్ఏడీఏ అధ్యక్షులు ఆశీష్ చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications