త్వరలో చమురు ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఫైనాన్స్ బిల్లు సవరణల్లో భాగంగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పరిమితిని పెంచనుంది. పెట్రోల్పై రూ.10 నుండి రూ.18, డీజిల్పై రూ.4 నుండి రూ.12కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఉభయ సభల్లో ఆమోదం లభిస్తే ధరలు పెరగవచ్చు.
ఫైనాన్స్ బిల్లు 2020కు లోకసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండా వాయిస్ ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. ప్రపంచాన్ని, దేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ లేకుండా ఆమోదం లభించింది.

ఈ బిల్లు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఆర్థిక ప్రతిపాదనలను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.30,42,230 కోట్లు ఖర్చు చేయనుంది. 2019-20లో సవరించిన అంచనా కంటే ఇది 12.7 శాతం అధికం.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 16.3 శాతం నిధులు పెరిగి రూ.22,45,893కు చేరుకుంటాయని అంచనా. అలాగే నామినల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ గ్రోత్ రేట్ 10 శాతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 2019-20 నామినల్ గ్రోత్ 12 శాతంగా అంచనా వేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications