Stock Market: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్..

మంగళవారం స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 17 పాయింట్ల నష్టపోయి 62,328 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభపడి 18,401 వద్ద ట్రేడవుతుంది. Vesuvius ఇండియా మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో 83.45 శాతం జంప్‌తో రూ. 43.35 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 23.63 కోట్లుగా ఉంది. దీంతో ఈ స్టాక్ దాదాపు 18 శాతం పెరిగింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో హెచ్‌డిఎఫ్‌సి విలీనం కోసం ప్రతిపాదించిన మిశ్రమ పథకానికి అనుగుణంగా, హెచ్‌డిఎఫ్‌సి అనుబంధ సంస్థ, -ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి క్యాపిటల్ అడ్వైజర్స్ నియంత్రణలో ప్రతిపాదిత మార్పుకు సెబి ఆమోదం తెలిపింది.

On Tuesday, the stock markets continued to suffer losses

బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాబ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టీసీఎస్, బజాబ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టైటాన్, టాటా మోటర్స్, ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ సీఎల్, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, రియలన్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, కొటాక్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్ర, ఎన్టీపీసీ, ఎల్&టీ, టాటా స్టీల్, ఐటీసీ, పవర్ గ్రిడ్, ఎం&ఎం, భారతీ ఎయిర్ టెల్, మారుతి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ నష్టాల్లో ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+