కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 16 విడత డబ్బులను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో రూ.2 జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సాయం అందిస్తున్నారు.
నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే 15 విడుతలుగా రూ.30 వేలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 16వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతేడాది నవంబర్ లో 15 విడత విడుదల చేశారు. 8 కోట్ల మంది అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేశారు.

పీఎం కిసాన్ నిధులను ఈ కేవైసీ పూర్తు చేసుకున్న రైతులకు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ కేవైసీ లేని వారికి నిధులు రావడం లేదు. ఇప్పటికీ పీఎం ఈ కేవైసీ చేయని వారు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రం ప్రభుత్వం కూడా రైతులకు సాయం చేస్తోంది. రాష్ట్ర రైతులు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తోంది.ఇది త్వరలోనే రైతు భరోసాగా మారనుంది.
రైతు భరోసాగా మారిన తర్వాత ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనన్నారు. ఈసారి సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరు ఎకరాల లోపు వారికే రైతు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక రుణ మాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2 లక్షల రుణ మాఫీ చేయనున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications