దేశీయ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించే పథకం ద్వారా 2020 జనవరి నాటికి 1,20,000 ఉద్యోగాలను సృష్టించిందని, అలాగే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.17,955 కోట్లుగా ఉందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. జూలై 12న నోటిఫై చేసిన మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS)పై అడిగిన ప్రశ్నకు ఆయన లోకసభలో సమాధానం చెప్పారు.
ఈ పథకం ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై 20-25 శాతం రాయితీ అందుతుందని చెప్పారు. ఈ పథకం కింద 397 ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో రూ.72,048 కోట్ల విలువైన 257 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని చెప్పారు. రూ.36,076 కోట్ల విలువైన 145 ప్రపొజల్స్ అప్రైజల్ పరిధిలో ఉన్నాయన్నారు.

71 మంది దరఖాస్తుదారులకు 897.07 కోట్ల ప్రోత్సాహకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (M-SIPS) 27 జూలై 2012న నోటిఫై చేశారు. ఈ స్కీం కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 20 శాతం సబ్సిడీ అందిస్తారు. స్పెషల్ ఎకనమిక్ జోన్లో పెట్టుబడికి 20 శాతం, నాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్లో 25 శాతం అందిస్తారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications