హైదరాబాద్: రాష్ట్రాల పన్నుల వాటా కింద రావాల్సిన నిధులను తెలంగాణకు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న మేరకు తెలంగాణకు కేంద్ర పన్నుల వాటా రూ.19,719 కోట్లు రావాలని, గత ఏడాదితో పోలిస్తే రూ.224 కోట్లు ఇవ్వలేదన్నారు.
ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణలో 14 శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, చట్ట ప్రకారం తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలన్నారు. అంటే తెలంగాణకు రూ.1,719 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేసారు.

కేంద్ర ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలోని అంతర్భాగమైన ఐజీఎస్టీ నుంచి రూ.2812 కోట్లు కేంద్రం తగ్గించిందని, దీనిని కాగ్ కూడా 2019లో విడుదల చేసిన 9వ నివేదిక ఎత్తి చూపిందన్నారు. ఈ కారణాల వల్ల జీఎస్టీ బకాయిలు రూ.4,531 కోట్లు తెలంగాణకు రాకుండా ఆగిపోయాయని, ఇదే సమయంలో పన్నుల వాటా తగ్గడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications