హైదరాబాద్: రాష్ట్రాల పన్నుల వాటా కింద రావాల్సిన నిధులను తెలంగాణకు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న మేరకు తెలంగాణకు కేంద్ర పన్నుల వాటా రూ.19,719 కోట్లు రావాలని, గత ఏడాదితో పోలిస్తే రూ.224 కోట్లు ఇవ్వలేదన్నారు.
ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణలో 14 శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, చట్ట ప్రకారం తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలన్నారు. అంటే తెలంగాణకు రూ.1,719 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేసారు.

కేంద్ర ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలోని అంతర్భాగమైన ఐజీఎస్టీ నుంచి రూ.2812 కోట్లు కేంద్రం తగ్గించిందని, దీనిని కాగ్ కూడా 2019లో విడుదల చేసిన 9వ నివేదిక ఎత్తి చూపిందన్నారు. ఈ కారణాల వల్ల జీఎస్టీ బకాయిలు రూ.4,531 కోట్లు తెలంగాణకు రాకుండా ఆగిపోయాయని, ఇదే సమయంలో పన్నుల వాటా తగ్గడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications