బెంగళూరు: తమ కంపెనీకి చెందిన సీఈవో, సీఎఫ్ఓలపై వచ్చిన ఆరోపణల మీద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్ సోమవారం వెల్లడించింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, అవి లభిస్తే దర్యాఫ్తు ప్రక్రియను ముమ్మరం చేసేందుకు ఆడిట్ కమిటీ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కి రాసిన లేఖలో పేర్కొంది. గుర్తు తెలియని ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులపై ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఫిర్యాదుల విశ్వసనీయత, కచ్చితత్వం, వాస్తవికతను కంపెనీ తేల్చలేకపోతోందని పేర్కొంది.
అధికారులపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. దీనిపై యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా దర్యాఫ్తు చేస్తోందని తెలిపింది.
ఇన్ఫోసిస్ విజిల్ బ్లోయర్స్ ఇష్యూ

కాగా, కంపెనీ తాజా ప్రకటనతో ఇన్ఫీ షేర్లు పుంజుకున్నాయి. ఓ దశలో షేర్ ధర 6.5 శాతం మేర పెరిగింది. మధ్యాహ్నం క్లోజింగ్కు ముందు.. గం.2.94 నిమిషాలకు షేర్ 3.69 శాతం పెరిగి 715 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications