దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బుధవారం (డిసెంబర్ 30) బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల పసిడి రూ.50,000కు పైనే ఉంది. వెండి ఫ్యూచర్ మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.300కు పైగా ఎగిసింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో 6,200 వరకు తక్కువగా ఉండగా, వెండి జీవనకాల గరిష్టం రూ.79,000తో రూ.10వేల వరకు తక్కువగా ఉంది. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఫ్యూచర్ మార్కెట్లో పసిడి రూ.50వేలకు కాస్త అటు ఇటుగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బంగారం స్థిరంగా
నేడు ఎంసీఎక్స్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6.00 (0.01%) పెరిగి రూ.50,045.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,179.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,179.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,857.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి 50వేల పైకి చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6200 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.-37.00 (-0.07%) క్షీణించి రూ.50,092.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,218.00 వద్ద ప్రారంభమై, రూ.50,218.00వద్ద గరిష్టాన్ని, రూ.49,915.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప పెరుగుదల
కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 343.00 (0.50%) పెరిగి రూ.68440.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,500.00 వద్ద ప్రారంభమై, రూ.68,999.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,060.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గతవారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ 296.00 (0.43%) పెరిగి రూ.69426.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,743.00 వద్ద ప్రారంభమై, రూ.69,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,353.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగుతోంది. పసిడి నేడు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 7.95(+0.42%)డాలర్లు పెరిగి 1,890.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,879.65 - 1,892.15 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 21.95%
శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. ఔన్స్ ధర +0.310 (+1.18%) డాలర్లు పెరిగి 25.627 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.262 - 26.648 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 44.97% పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోండి.. మార్చి 18, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..



Click it and Unblock the Notifications