ప్రఖ్యాత బ్రిటన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ లియోన్ను భారత సంతతికి చెందిన కుబేర సోదరులు మోసిన్, జుబేర్ ఇస్సాలు కొనుగోలు చేశారు. బ్రిటన్లో తమ ఆహార సేవల కార్యకలాపాలను పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ ట్రాన్సాక్షన్ను చేపట్టినట్లు ఆ సోదరులు తెలిపారు. ఒప్పందం వ్యాల్యూ దాదాపు రూ.1,040 కోట్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
1970లలో గుజరాత్ నుండి ఈ సోదరుల తల్లిదండ్రులు బ్రిటన్కు వలస వెళ్లారు. వీరికి ఈజీ గ్రూప్ వ్యాపారాల కింద యూరో గ్యారేజెస్ పేరిట పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇంధనేతర రంగంలోకి తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.

గత ఏడాది బ్రిటన్ సూపర్ మార్కెట్ సంస్థ అస్డాను సైతం వాల్మార్ట్ నుండి కొనుగోలు చేశారు. జాన్ విన్సెంట్, హెన్రీ డింబుల్బై, అలెగ్రా మెక్ఎవడీలు 2004లో లియోన్ను స్థాపించారు. హెల్తీ మెనూ కోసం నేచరల్లీ ఫాస్ట్ ఫుడ్ కేటగిరీ కింద దీనిని ప్రారంభించారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications